Saturday 3 December 2016

Over 93 percent support demonetisation in survey on PM Narendra Modi's app!

 Demonetisation has the support of over 93 percent of the 5,00,000 people who took the survey on the Narendra Modi app
, according to a statement put out by Prime Minister Modi's website. The release said only 2 percent viewed the demonetisation negatively.



 

An infographic on Modi's website said the survey on the Narendra Modi app received more than 400 responses every minute. The respondents were from 2000 different locations, with 93 percent of them in India. Also, 24 percent of those surveyed had responded in Hindi.,


 The 5 lakh who reportedly took the survey did so in just over 15 hours. The numbers released were up to 3:30 pm on Wednesday, and the poll had begun at 10 am on Tuesday.


"More than 90% of the respondents feel the government's move to tackle black money is above four-star rating. 73% of them give it five-star rating of brilliant," read the statement.


 On the overall fight against corruption, more than 92% of respondents either rate the government as very good or good. 57% of them rate the fight as Very Good," it continued.


"More than 93% people support the move todemonetize the old 500 and 1000 rupee notes . Of the over 5 lakh responses so far, only 2% have rated the move as very poor or one star," the statement added.
బత్తాయి జ్యూస్ లోని ఆరోగ్య ప్రయోజనాలు ........
అత్యంత ఆరోగ్యప్రయోజనాలను అంధించే పండ్లలో బత్తాయి కూడా ఒటి. దీన్ని(మోసంబీ) స్వీటీ లైమ్ అంటారు
బత్తాయి రసంలో డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ప్రయోజనకారి. రెండు చెంచాలా బత్తాయి రసంలో, 4చెంచాలా ఉసిరి రసాన్ని, ఒక చెంచా తేనె మిక్స్ చేసి, ప్రతి రోజూ కాలీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గర్భిణీకి మంచి ప్రయోజకారిని: గర్భిణీ స్త్రీలు తరచూ బత్తాయి రసాన్ని త్రాగమని సలహాలిస్లుంటారు. ఇందులో ఉండే క్యాల్షియం, కడుపులో పెరిగే బిడ్డకు మరియు తల్లికి ఇద్దరికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది.
బత్తాయి జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో గుండె ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. యాధి నిరోధక శక్తిని పెంపొందించటమే గాకుండా.. ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా పంచదార కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమేగాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది. 
పెప్టిక్ అల్సర్ అన్నవాహిక, ఉదరం లేదా ఎగువ పేగులోపలి పొర ఇన్ఫెక్షన్ సంభవిస్తే కడుపు నొప్పికు దారితీస్తుంది. కాబట్టి, ఈ స్వీట్ లైమ్ జ్యూస్ లో యాసిడ్ గ్యాస్ట్రిక్ ఎసిడిటిని తగ్గిస్తుంది. మంచి ఫలితం కోసం బత్తాయి రసాన్ని త్రాగాలి. మోసంబీ జ్యూస్ ను గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి త్రాగడం వల్ల మౌత్ అల్సర్ మరియు చెడు శ్వాస నివారించబడుతుంది.
విటమిన్ సి లోపం వల్ల ఏర్పడే వ్యాధులను నివారిస్తుంది మరియు ఇది దంతచిగుళ్ళ వాపుల తగ్గిస్తుంది. ఆంకా దగ్గు, జలుబు మరియు పెదాల పగుళ్ళను నివారిస్తుంది. కాబట్టి, మోసంబీరసంలో ఉండే విటమిన్ సి ఇన్ని రకాలుగా సహాయపడుతుంది.
 పోషకాలూ ఉన్నాయ్!
వందగ్రా. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లూ, పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 478మి.గ్రా. సి-విటమిన్ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్-ఎ, ఎంబ్లికానిన్-బి, ప్యునిగ్లుకానన్ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్, గాలిక్ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం... వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి.
• ఆరోగ్యఫలం!
ఆయుర్వేదం ప్రకారం- ఉసిరి మూడు రకాల దోషాల్నీ తగ్గిస్తుంది. అన్ని అవయవాలూ సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఆయుర్వేదవైద్యంలో అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్‌ప్రాశ్‌లో ఉండే ప్రధాన పదార్థం ఉసిరే.
* ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడంవల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటివన్నీ తగ్గుముఖం పడతాయి.
* వీర్యసమృద్ధికీ ఉసిరి ఎంతగానో తోడ్పడతుందట.
* తిన్నది వంటబట్టేలా చేయడంలో దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యల్నీ నివారిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. భోజనం తరవాత ఇది తింటే ఎంతో మేలు.
* వేసవిలో ఉసిరి తినడంవల్ల చలువ చేస్తుంది.
* కాలేయవ్యాధులకు ఉసిరి అద్భుతమైన మందు. శరీరంలోని విషతుల్యాలలను తొలగిస్తుంది.
* నాడుల్ని బలోపేతం చేయడం ద్వారా మెదడుపనితీరుని మెరుగుపరుస్తుంది. ఉసిరి తీసుకోవడంవల్ల జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయట.
* రుతుసమస్యల్ని తొలగించి సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది.
* కఫదోషాల్ని నివారించడం ద్వారా వూపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది. ఉసిరి మలబద్ధకానికీ మంచి మందే.
* ఉసిరిముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే కళ్లమంటలు తగ్గుతాయట.
* ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.
* కేశసంరక్షణకు ఉసిరి ఎంతో మేలు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతోబాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి ఎంతో మంచివి. ఇవి బాలమెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. ఉసిరి రోజూ తింటే కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఫలితంగా ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందులోని విటమిన్-సి శరీరాన్ని ఎండవేడిమి నుంచీ చర్మరోగాల నుంచీ కాపాడటంతోబాటు చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది.
ఆరోగ్యానికి లవంగాలు..!
సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. మసాలా, మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడతారు. కమ్మని వాసననీ, రుచినీ అందించే ఈ లవంగాల వల్ల ఆరోగ్యానికెంతో మేలు.
* లవంగాలను ప్రతిరోజూ కూరల్లో వాడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మేలు చేసే ఎంజైములు జీర్ణాశయంలో విడుదలవుతాయి. వికారం, వాంతుల వంటివి తగ్గుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేడి పెనం మీద కాసేపు ఉంచి, పొడి చేసి తేనెలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
* మధుమేహం ఉన్నవారు లవంగాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మధుమేహంతో బాధపడే వారు వీటిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే ఫ్లవనాయిడ్లు శరీరానికి అందడం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలోని మహిళలకు వీటితో ఎంతో మేలు.
* లవంగాలు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. కండరాలూ, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తాయి. కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
* తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాసు పాలలో కొద్దిగా లవంగాల పొడీ, రాతి ఉప్పూ వేసి తాగాలి. దీనివల్ల కాసేపటికి తలనొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.

Friday 2 December 2016

దీపావ‌ళి ముందు వ‌చ్చే ధంతేర‌స్ రోజు బంగారమే కాదు ఈ వ‌స్తువులు కొన్నా శుభాలు క‌లుగుతాయ్

దీపావ‌ళి వ‌స్తుంద‌న‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ట‌పాసులు. పండుగ వారం ఉంద‌న‌గానే ఎవ‌రి ఇంట్లోనైనా ఈ సంద‌డే ఉంటుంది. ఇక పిల్ల‌లు ఉంటే వారు ట‌పాకాయలు కొనే దాకా పోరు పెడుతూనే ఉంటారు. పిల్ల‌లే కాదు, పెద్ద‌ల‌కు కూడా దీపావ‌ళి ట‌పాసులు కాల్చ‌డ‌మంటే అదో స‌ర‌దా. అయితే దీపావ‌ళి అంటే నిజంగా ట‌పాసులే కాదు, అదో దీపాల పండుగ‌. న‌ర‌కాసురున్ని వ‌ధించినందుకు గాను ప్ర‌జ‌లంతా సంతోషంతో జ‌రుపుకునే వేడుక అది.




 దీంతోపాటు చాలా మంది ఆ రోజున ల‌క్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. దీపావ‌ళికి ముందు రోజున వచ్చే ధంతేర‌స్ రోజున అంద‌రూ ల‌క్ష్మీ దేవికి పూజ‌లు చేస్తారు. అయితే ఈ ధంతేర‌స్ ఏటా దీపావ‌ళికి ముందు రోజే వ‌స్తుంది, కానీ ఈ సారి మాత్రం రెండు రోజుల ముందే వ‌స్తోంది. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఈ నెల 28వ తేదీన ధంతేర‌స్ రానుంది. ఈ క్ర‌మంలో ఆ రోజున ల‌క్ష్మీ దేవి పూజ‌తోపాటు ప‌లు వ‌స్తువుల‌ను కూడా కొనాల‌ట‌. దీంతో అలా కొనే వారికి ఇంకా ఎక్కువ శుభాలు క‌లుగుతాయ‌ట‌. ఆ రోజున ఏమేం వ‌స్తువులు కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.



వంట‌పాత్ర‌లు…
ఇత్త‌డితో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి వాటి ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

చీపురు…
ధంతేర‌స్ రోజున చీపురును కొనాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి ప‌ట్టిన ద‌రిద్రం పోతుంద‌ట‌.

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు…
ఫ్రిజ్‌, మొబైల్ ఫోన్‌, టీవీ వంటి వ‌స్తువుల‌ను ధంతేర‌స్ రోజున కొనాల‌ట‌. అనంత‌రం వాటిని ఇంట్లో వాయువ్య దిశ‌గా ఉంచాలి. అలా చేస్తే అనుకున్న ప‌నులు జ‌రుగుతాయ‌ట‌.




అకౌంట్స్ బుక్‌…

లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే.. దీపావళికి ఇలా చేయాలి !!

దీపావళి సందడి మొదలైంది. అందరూ.. దీపావళి వెలుగులతో ఇంటికి కొత్త శోభ తీసుకురావడానికి క్లీనింగ్, కావాల్సిన వస్తువులు కొనడంలో బిజీగా ఉన్నారు. కానీ.. దీపావళికి లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యం. అప్పుడే.. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీతోపాటు, అమ్మవారి అనుగ్రహం, అదృష్టం వరిస్తాయి.






పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడే.. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని.. అదృష్టవంతులవుతారని జ్యోతిష్యం, సైన్స్, వాస్తు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి, ఆర్థిక సంపదకు చాలా సంబంధం ఉంది. అందుకే.. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురైనా.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని సూచిస్తుం1టారు.


అయితే.. లక్ష్మీదేవిని పూజించడానికి ముందుగా వాతావరణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే.. ఆ లక్ష్మీదేవి.. మీ కోరికలను నెరవేరుస్తుంది. ఒకవేళ మీరు మీ జీవితంలో డబ్బు సరిగా పొందడం లేదు, ఎప్పుడూ.. డబ్బు సమస్యగా మారిందని భావిస్తుంటే.. మీకో చక్కటి పరిష్కారం ఉంది.





దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం. కానీ.. వారం ముందు నుంచే.. లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రార్థించాలి. అది కూడా.. పాలతో పూజించాలి. దీపావళికి కేవలం వారం ముందు లేదా దీపావళి కంటే ముందు ఒక వారం రోజుల పాటు.. ఇక్కడ వివరించబోతున్న చిన్న చిట్కా ఫాలో అయితే.. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరించి.. లక్ష్మీ అనుగ్రహం పొందుతారు. మరి ఆ పరిష్కారమేంటో మీరే చూడండి..

ధనం, అదృష్టం పొందాలంటే..

సూర్యాస్తమయం సమయంలో అంటే.. సాయంత్రం పూట ఒక లీటరు పాలు కొని ఇంటికి తీసుకురావాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

ఆ పాలలోకి.. కొద్దిగా తేనె, గంగాజలం ( తాగునీటిని ) కలపాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

ఆ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని స్నానానికి ఉపయోగించాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

రెండో సగం మిశ్రమాన్ని.. మీ ఇంటి పైకప్పు, ఎంట్రెన్స్, అన్ని గదుల్లోనూ చిలకరించాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

మిగిలిన మిశ్రమాన్ని మెయిన్ డోర్ బయట చల్లేయాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

ఇలా వారం రోజులు క్రమం తప్పకుండా చేయాలి. అంతే మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఆర్థిక సమస్యలు దూరమై.. కావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది.

ధనం, అదృష్టం పొందాలంటే..

ఇలా దీపావళి రావడానికి వారం ముందు మొదలుపెట్టి.. పండుగ రోజు వరకు చేయాలి. అప్పుడు.. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందగలుగుతారు. ధనం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

దీపావళి పండుగా జరుపుకోవడానికి పాటించాల్సిన సాంప్రదాయ, ఆచారాలు..!

దీపావళి వేడుకలను అందించే అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ. ఇది ఎంతో కాలం నుండి జరుపుకునే ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఎంతో మంచితనాన్ని, ఆనంద౦ యొక్క విశ్వవ్యాప్త అనుభూతుల్ని కోల్పోతూ ఒక మతసంబంధమైన ప్రముఖ్యతగా భావించబడుతుంది.



భారతదేశంలోని అన్ని సాంప్రదాయ పండుగలలో, అత్యంత సురక్షితం అని చెప్పబడి, దేశంలోని ప్రజలందరూ ఇష్టపడే పండుగ దీపావళి. ఇది భారతీయులకు ప్రత్యెక గుర్తింపును ఇచ్చే అరుదైన సందర్భాలలో ఇది


దీపావళి రోజు చేసే లక్ష్మి పూజ
దీపావళి పండుగ రోజు లక్ష్మి పూజకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజ భారతదేశంలో ప్రతి ఇంట్లో నిర్వహిస్తారు ప్రత్యేకంగా వ్యాపారాలు చేసేవారు తప్పక నిర్వహిస్తారు. వ్యాపారస్తులు దీన్ని కొత్త సంవత్సరంగా భావిస్తారు ఎందుకంటే ఈ రోజున కొత్త పద్దులను ప్రారంభించి తరువాత సంపదకు దేవత అయిన లక్ష్మిని ప్రార్ధిస్తారు. ఈ హిందూ మత దేవత శ్రేయస్సు, సంపద, అదృష్టాన్ని సూచిస్తుంది.
దీపావళి పూజకు సన్నాహాలు
దీపావళి పూజను అమావాస్య రోజు సూర్యాస్తమయం ముందు నిర్వహిస్తారు. ఈ పూజకు సరైన సమయాన్ని దీపావళి ముందు రోజే మతపరమైన పెద్దలు, పండితులు నిర్ధారించి లెక్కలు కట్టి వార్తాపత్రికలో ప్రచురిస్తారు. ఈ సాంప్రదాయ పూజను నిర్వహించడానికి, లక్ష్మి – వినాయకుడు, కలశం, రాలి, మౌళి, చిల్లర, బియ్యం గింజలు, తిలకం కోసం కుంకుమ, తమలపాకులు, వక్కలు, అగరుబత్తులు, కర్పూరం, పూలు, పూమాలలు మొదలైనవి అవసరము. నైవేద్యం, ప్రసాదం కోసం స్వీట్లు, పండ్లు అవసరము.


పూజకు ముందు ఇంటిని చక్కగా, శుభ్రంగా ఉంచడం ముఖ్యమైన పని, చెడు ఆత్మలను పారద్రోలి లక్ష్మీ దేవిని ఆహ్వానించడానికి కొవ్వొత్తులు, దీపాలతో ఇంటిని అలంకరించాలి. ఇంటి గుమ్మంలో ముగ్గులు పెట్టి, బియ్యం పిండితో చిన్ని చిన్ని అడుగుల ముద్రలను వేసి, రంగుల గీతలను గీయడం లక్ష్మీదేవి రాకకు ఎదురు చూస్తున్నట్టు సూచన. నూనె దీపాలు తెల్లవార్లూ వెలిగేటట్టు ఉంచుతారు ఎందుకంటే లక్ష్మీదేవి రహస్యంగా ఆ రాత్రి అటువైపు తిరుగాడుతుందని.

ఈ పూజ ఐదు దేవతలకు సంబంధించినదని గమనించాలి. మొట్టమొదట వినాయకుడిని పూజిస్తారు. లక్ష్మి దేవి తన మూడు రూపాలైన సంపద, శ్రేయస్సుకు ప్రతిరూపమైన లక్ష్మీదేవి, చదువుకు మహా సరస్వతి, మహాకాళి గా పూజించబడుతుంది. అంతేకాకుండా దేవతలకు కోశాధికారి అయిన కుబేరుడిని కూడా ఈ పండుగ రోజున పూజిస్తారు.



లక్ష్మి – గణేష్ పూజ పద్ధతి
ప్రతి పూజకు ప్రారంభంలో వినాయకుడి ప్రతికి పూజ చేయడం అనేది పవిత్రంగా భావిస్తారు, అలాగే లక్ష్మి పూజ కూడా చేస్తారు. ఈ విగ్రహాలకు సాంప్రదాయ స్నానం చేయించి, ఒక వేదికమీద కుర్చోపెడతారు. ఆరతి అనే భక్తిగీతాన్ని పాడుతూ, అందరితో కలిసి ప్రసాదాన్ని పంచుకుంటారు. ప్రతి కుటుంబం వారి శ్రేయస్సు, మనుగడకు అమ్మవారి దయను పొందాలని ఈ పూజను నిర్వహిస్తారు. ఈ పూజ పూర్తి అయిన తరువాత దీపావళి మందులను కాలుస్తారు.